మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్…
విజయనగరం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దారు కొట్నాన శ్రీనివాసరావు..స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేసిన డీటీ శ్రీనివాస్..ఏసీబీ ని ఆశ్రయించిన…
ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్.. ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు…
శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ మరోసారి కొట్టేసిన ఏసీబీ కోర్టు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినా శివ బాలకృష్ణ. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న శివ బాలకృష్ణ. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని భూములు), ట్యాక్స్ పేయర్లు,…
దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు…
కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు… సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీల 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం… డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయలను డిమాండ్…
రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే మరో మారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే మరో మారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. చందర్లపాడు గ్రామంలో బుధవారం రాత్రి బూత్ నెం. 20,…
గిరిజనుల ఇళ్ల నిర్మాణంలో చేతి వాటం చూపిన కాకాణి అండ్ బ్యాచ్ జగనన్న కాలనీల పేరుతో భూసేకరణ నుంచి లేఅవుట్ అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం వరకు అన్నింటిలో వందల కోట్ల దోపిడీ ఈ దోపిడీకి ప్రత్యక్ష ఉదాహరణే వరిగొండలోని గిరిజనుల ఇళ్ల…
ఆదిలాబాద్ ఐసీడిఎస్ ప్రాజెక్టు మాజీ సీడీపీఓ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్. గిరిజన విద్యార్థులకు ఆహార పదార్థాల కోసం కేటాయించిన 65 లక్షలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ శ్రీదేవి. ఆరోగ్య లక్ష్మి మిల్క్ సప్లై ద్వారా 322 సప్లై చేసినట్టు నకిలీ…