గుంటూరు జిల్లాల్లో వైసీపీకి మరో షాక్?

Spread the love

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం

గత కొంత కాలంగా వైసీపీలో అసంతృప్తితో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

తాడికొండ ఇన్చార్జి నుంచి తొలగించిన నాటి నుంచి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన డొక్కా

ఇటీవల తాడికొండ బస్సు యాత్ర సభలో సి.ఎం జగన్ మోహన్ రెడ్డిని ఒక్కసారి అయినా కల్పించండి అంటున్నా పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేసిన వైనం

గతంలో టీడీపీలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసి అనంతరం వైసీపీలోకి వచ్చిన డొక్కా

మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు సమక్షంలో తాడికొండ ప్రజాగళం సభలో చేరాలని భావిస్తున్నట్లు కింది స్థాయి నేతలు వెల్లడి

డొక్కా మాణిక్య వరప్రసాద్ ని బుజ్జగింపు చేస్తున్న వైసీపీ అగ్ర నేతలు..

Related Posts

You cannot copy content of this page