ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటన

58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే…

గుంటూరు జిల్లాల్లో వైసీపీకి మరో షాక్?

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం గత కొంత కాలంగా వైసీపీలో అసంతృప్తితో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ ఇన్చార్జి నుంచి తొలగించిన నాటి నుంచి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన డొక్కా…

ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈనెల 13,14వ తేదీల్లో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.…

కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన..

అమరావతి: కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన.. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
Whatsapp Image 2023 11 29 At 2.44.40 Pm

హైదరాబాద్‌ సహా జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం..

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.. డీఆర్‌సీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు వారికి అందజేస్తున్నారు.…

భారీ వర్షాలున్న జిల్లాల్లో అప్రమత్తంకంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌

హైదరాబాద్‌: భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. రాత్రి ఆమె ఆయా…

జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి.

జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ : జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి…

ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నా సీఎం కేసీఆర్

ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌, వర్షప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌,…

You cannot copy content of this page