ఏసీబీ వలలో అవినీతి చేప

పెద్దపల్లి జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అకస్మిక ఏసీబీ దాడులు. పెద్దపల్లి జిల్లాలోని సబ్ రిజిస్టర్ నిర్మలను 60వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. భూమి పట్టా కోసం శ్రీనివాస్ దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన…

తెలంగాణ చేప పిల్లల ఉత్పత్తిలో భారత దేశంలో ముందుండాలని కేసీఆర్ లక్ష్యం

KCR’s aim is to lead Telangana in the production of fish fry in India తెలంగాణ మత్స్యకారులు చేప పిల్లల ఉత్పత్తిలో భారత దేశంలో ముందుండాలని కేసీఆర్ లక్ష్యం సాక్షిత : పటాన్చెరునియోజకవర్గంలోనే పెద్దదైన రాయిని చెరువులో…

అశ్వారావుపేట మండలంలోని పలు చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన ఎంపీపీ జల్లిపల్లి

MP Jallipalli released free fish fry in many ponds of Ashwaravpet mandal అశ్వారావుపేట మండలంలోని పలు చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన ఎంపీపీ జల్లిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మొత్తం 8 చెరువులలో…

మైలారం రిజర్వాయర్ లో 9 లక్షల 12 వేల చేప పిల్లలు

9 lakh 12 thousand fish fry in Mylaram reservoir వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో 9 లక్షల 12 వేల చేప పిల్లలను ఎమ్మెల్సీ బండ ప్రకాష్, జిల్లా కలెక్టర్ గోపి తో కలసి…

ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ

సాక్షిత హైదరాబాద్‌: ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాద‌‌వ్‌ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న ‌నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో…

You cannot copy content of this page