దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు

దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు రికవరీ. 15 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం. 9 మంది ముద్దాయిలు అరెస్టు. ది.21.02.2024 సాయంత్రం సుమారు 06.00…

చేవెళ్లలో 64 కేజీల గంజాయి పట్టివేత

చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్ పల్లి చౌరస్తాలో 16 లక్షలు విలువచేసే 64 కేజీల గంజాయిని తరలిస్తున్న నలుగురిని చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి తెలంగాణ మీదగా మహారాష్ట్రకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చేవెళ్లలో ఎస్ఓటీ పోలీసులతో కలిసి చేవెళ్ల…

మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప

బాపట్ల: మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప బాపట్ల జిల్లా వాడరేవు సముద్ర తీరం వద్ద ఒక మత్స్యకారుడి వలలో భారీ చేప పడింది. గ్రామానికి చెందిన చోడిపల్లి కాపునకు చెందిన బోటు ఇటీవల సముద్రంలోకి వేటకు వెళ్లి మంగళవారం…

470 కేజీల వెండితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్తరువు

470 కేజీల వెండితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్తరువు .. …వీడియో ఇదిగో! సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో కళాకృతిమేకింగ్ వీడియో విడుదల చేసిన నాదెండ్ల మనోహర్ జనసేనాని…

You cannot copy content of this page