చాకరిమెట్ల శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

*ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు నర్సాపూర్ లోని శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

చంద్రాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన శ్రీ సర్నాల తిరుపతిరావు

చంద్రాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన సర్నాల తిరుపతిరావు ……సర్నాల తిరుపతిరావు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ప్రత్యేక ఆశీర్వచనాలు పలికిన వేద పండితులు (మైలవరం నియోజకవర్గం YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి) చంద్రల గ్రామం,శ్రీ లక్ష్మీ…

INTUC ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్ లో పూజ్యులు పెద్దలు శ్రీ శ్రీపాద రావు గారి వర్ధంతి కార్యక్రమం.

తేదీ 13-04-2024 స్థానిక గోదావరిఖని లోని జనక్ భవన్ యందు INTUC RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షత నశ్రీపాద రావు 25 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్…

ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

మెదక్ నియోజకవర్గం ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్కల అనంత స్వామి ముదిరాజ్,…

మానవత్వం చాటుకున్న మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఊరుగాని ఊరు, హైదరాబాద్ లో తెలిసిన మనిషీ లేడు.. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్నపిల్లలతో బస్సెక్కింది ఓ భర్త చనిపోయిన అభాగ్యురాలు.. కనిపించినవారిని అడ్రస్ అడుగుతూ చివరికి మంత్రి కోమటిరెడ్డి…

శ్రీ షిరిడి సాయి బాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బ్యాంక్ కాలనీ లో శ్రీ షిరిడి సాయి బాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి…

ధర్మపురి నియోజకవర్గం కమ్మర్ ఖాన్పేట్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

ధర్మపురి నియోజకవర్గం కమ్మర్ ఖాన్పేట్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ , చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి , మాజీ శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి మరియు…

దయానంద్ నగర్ లో గల శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యం

దయానంద్ నగర్ లో గల శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా 14వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆరతి ఎంబి.బి.ఎస్ డి జి ఓ… మహిళా మండలి ఫౌండర్ మెంబర్ వి రాందాస్ పూర్ణచందర్రావు……

శ్రీ ఆంజనేయ స్వామి శిఖర,శ్రీ మహాలక్ష్మి విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బజరంగ్ హిల్స్(వెన్నెలగడ్డ) లో గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచార్యుల వారి ఆధ్వర్యంలో శ్రీ భక్త కార్య సిద్ది హనుమాన్ దేవస్థానం లో ఆంజనేయ స్వామి శిఖర, శ్రీ మహాలక్ష్మి విగ్రహ యంత్ర ప్రతిష్ట…

శ్రీ పసుపతి నాథ ఆలయ యంత్ర,విగ్రహ, ద్వజ, శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి ఎ.పి.ఎచ్.బి కాలనీ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అష్టమ వార్షికోత్సవ సహిత శ్రీ పసుపతినాథ ఆలయ యంత్ర, విగ్రహ, ధ్వజ, శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ఆలయ కమిటీ…

You cannot copy content of this page