శ్రీ పసుపతి నాథ ఆలయ యంత్ర,విగ్రహ, ద్వజ, శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి ఎ.పి.ఎచ్.బి కాలనీ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అష్టమ వార్షికోత్సవ సహిత శ్రీ పసుపతినాథ ఆలయ యంత్ర, విగ్రహ, ధ్వజ, శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,కాలనీ అధ్యక్షులు సాయి కిరణ్,రాంచంద్రయ్య, జగన్ మోహన్ రావు, రమణయ్య, సాయి బాబా,నార్లకంటి దుర్గయ్య, నాగదీప్ గౌడ్, అర్జున్,వర్మ,శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page