ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

Spread the love

మెదక్ నియోజకవర్గం ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …
ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్కల అనంత స్వామి ముదిరాజ్, మహేందర్ యాదవ్, సాయి యాదవ్, భారత్ కుమార్, సీనియర్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామిర్పేట రంగయ్య, 24 వార్డు ప్రెసిడెంట్ రమేష్, , మరియు నాయకులు తిరుమలేశ్, మల్లేష్, రమేష్, భిక్షపతి, రవి, శివ,, తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page