దయానంద్ నగర్ లో గల శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యం

Spread the love

దయానంద్ నగర్ లో గల శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా 14వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆరతి ఎంబి.బి.ఎస్ డి జి ఓ… మహిళా మండలి ఫౌండర్ మెంబర్ వి రాందాస్ పూర్ణచందర్రావు… పాల్గొన్నారు..

జాగృతి మహిళా మండలి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. ఇందులో ప్రధానంగా పేద విద్యార్థులకు ఉచితం విద్యతో పాటు వారికి కావలసిన వస్తువులను సమీకరించడం… కాలనీలో ఉన్న వారికి ఉచిత మందుల పంపిణీ చేయడం వంటి కార్యక్రమానికి సహాయం అందించిన డాక్టర్ ఆరతినీ సన్మానించారు….

వీరితోపాటు కళాకారులతోపాటు సీనియర్ సిటిజన్లను సత్కరించారు… ఉమెన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం చేశారు…

ఈ కార్యక్రమాన్ని అధ్యక్షురాలు లక్ష్మీ కుట్టి రాందాస్ ఉపాధ్యక్షురాలు ఏ రాజేశ్వరి కార్యనిర్వహణాధికారి శాంత కుమారి కోశాధికారి పవనకుమారి… ఎంతో ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఏం రాజేశ్వరి మిగతా సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు…

Related Posts

You cannot copy content of this page