గైడియల్ ఒలంపియాడ్ పరీక్షలో జ్యోతి విద్యార్థుల ప్రతిభ

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటి అకాడమీ చెందిన విద్యార్థులు గత నెల నిర్వహించిన గైడియల్ ఒలింపియాడ్ పరీక్షలో పి.అనిరుద్ 6వ తరగతి గైడియల్ సైన్స్ ఒలింపియాడ్ లో స్టేట్ 9 వ ర్యాంక్, సుబియ ఆఫ్రా 7వ…

విద్యార్థుల సృజనాత్మక వెలికితీయాలి – డిఎస్పీ రవి

సూర్యాపేట : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని డిఎస్పీ రవి అన్నారు.సూర్యాపేట శ్రీ చైతన్య పాఠశాలలో గత నెలలో నిర్వహించిన ఏ.ఎన్. టి.ఎస్.ఓ ఫైనల్ లెవెల్ పరీక్షలలో సూర్యాపేట శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన 500మంది విద్యార్థులు…

విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మల్సూర్ తాండ గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలు సందర్శించారు.…

పోలీసులు, విద్యార్థుల సమిష్టి కృషితో మాదకద్రవ్యాల నిర్మూలన

డ్రగ్స్‌పై పోరాడడంలో యువత చురుగ్గా పాల్గొనాలి: సందీప్ శాండిల్య ఐపీఎస్.,”మాదకద్రవ్యాల వినియోగం మరియు నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో, రాచకొండ భద్రతా మండలి రాచకొండ పోలీస్ కమిషనరేట్ సహకారంతో, హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో మత్తుపదార్థాల దుర్వినియోగ నిరోధక సదస్సు -2024…

పదవ తరగతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మోటివేషనల్ తరగతులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మోటివేషనల్ తరగతులను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . అనంతరం సొంత…

విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం

విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం : సెయింట్ మార్టిన్ 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద… సాక్షిత : 128 – చింతల్ డివిజన్ శ్రీ సాయి కాలనీలోని సెయింట్ మార్టిన్స్ హై…

10 వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ కలయిక

వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో 1978-79 సంవత్సరంలో పొదలకూరు దువ్వూరు నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ కలయిక DR ఉత్తమ్హోటల్లో ఆదివారం జరిగింది.…

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత సత్యనారాయణ చేయూత

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు మియాపూర్ లోని శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత సత్యనారాయణ చేయూత శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ సేవలు భేష్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్…

దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది.

దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది.డాక్టర్ సి అంజిరెడ్డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ పదవ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడ్స్ అందించిన శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ఎస్ ఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో జిల్లా…

చాంద్రాయన్-3, వ్యోమనౌక సాప్ట్ ల్యాండింగ్ విజయవంతం కావాలని జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్స్ విద్యార్థుల ప్రత్యేక దువా కార్యక్రమం

చాంద్రాయన్-3, వ్యోమనౌక సాప్ట్ ల్యాండింగ్ విజయవంతం కావాలని జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్స్ విద్యార్థుల ప్రత్యేక దువా కార్యక్రమంపాల్గొన్న పాఠశాల సిబ్బంది, మైనారిటీ నాయకులు మన దేశం ఇస్రో శాస్త్రవేత్తలు LMV-3M4, రాకెట్ ద్వారా చంద్రమండలం లోని దక్షిణ ధ్రువం పైకి…

You cannot copy content of this page