ఏపీ: సీఎం జగన్ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం నేడు గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. బుధవారం ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి…
దుండిగల్ లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యేలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ లో జరగనున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2వ విడత డబల్…
గాయత్రి నగర్ మెయిన్ రోడ్డు SBI BANK పక్కన సునీత టెక్సటైల్ షాప్ ని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, పలువురు సీనియర్ నాయకులు బిఆర్ఎస్…
సాక్షిత : బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ఐదు మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైన లక్ష రూపాయల(1,00,000/-) ఆర్థిక సాయాన్ని గ్రాంటు రూపంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు. పటాన్చెరువు పట్టణంలోని జి.ఎం.ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభం అయిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం (ఖామన్)..
సాక్షిత : కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంత నగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం ప్రశాంత నగర్ మెయిన్ రోడ్డు మీద నిర్మాణం పూర్తయిన సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం…
సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువు దిగువ భాగాన వరద నీటి కాలువ అభివృద్ధి పనులు 90% పూర్తి కావస్తున్నా సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు…
సాక్షిత హైదరాబాద్:జూన్ 13 బీఆర్ఎస్ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది. నాగపూర్లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.15న ఉదయం నాగపూర్ వెళ్లనున్న కేసీఆర్..…
కే.జీ. ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఎస్సై శివ కృష్ణ రెడ్డి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మంగళవారం రోజు ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో కృష్ణపట్నం గ్రామ సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు…
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు అందుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్సాక్షిత : గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ లు, జిల్లా…
మంత్రి కాకాణి చేతులు మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు” సాక్షిత నెల్లూరు జిల్లా : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు పట్టణంలో ద్వారకామయి కళ్యాణ మండపంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ బాలికలకు ప్రతిభ పురస్కారాలను అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…