దుండిగల్ లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి

Spread the love

దుండిగల్ లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యేలు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ లో జరగనున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2వ విడత డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి కార్యక్రమ ఏర్పాట్ల పనులను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ , కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అధికారులతో తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పంపిణి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అద్యేక్షులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page