మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యలయంను రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యలయంను రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంగళగిరిలో అనిచ్చితి మరో…
ఎమ్మెల్యే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఓపెనింగ్ చేయడం జరిగింది *సాక్షిత : *ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న . నల్తూరు సర్పంచ్ జనార్దన్ . మండల…
గద్వాల శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి.. వినతిపత్రం ఇచ్చిన 3 రోజుల లోపే స్పందించి ప్రిన్సిపాల్ ని నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర్ రాజా నర్సింహా…
రైతులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యం–నాణ్యతకు పెద్దపీట వేసిన జగన్ ప్రభుత్వం–నియోజకవర్గ స్థాయిలో అగ్రీల్యాబ్స్లు తెచ్చిన ఏకైక రాష్ట్రం–ఆర్బీకేల ద్వారా రైతు ముంగిట నాణ్యమైన ఉత్పాదకాలు–ధరల స్థిరీకరణ నిధి ద్వారా పంటలకు కనీస మద్దతు ధర–పంటలకు ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ ఇస్తోన్న తొలి…
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 422 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ వర్చువల్ పద్ధతిన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్…
బి సి వై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా బి ఫామ్ తీసుకుంటున్న ఓరుగంటి వెంకటేశ్వర్లు మేడ్చల్ లో బి సి వై పార్టీ గెలుపు ఖాయం… బి సి వై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్…
మంద కొమురమ్మ నగర్ కాలనిలో మహబూబాబాద్ శాసన సభ సభ్యులు బానోత్ శంకర్ నాయక్ చేతుల మీదుగా ఇండ్ల పట్టాల పంపిణి సాక్షిత : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 26 వ వార్డు లో భాగంగా సామాజిక పరివర్తకులు మంద కృష్ణ…
ఏపీ: సీఎం జగన్ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం నేడు గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. బుధవారం ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి…
దుండిగల్ లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యేలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ లో జరగనున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2వ విడత డబల్…
గాయత్రి నగర్ మెయిన్ రోడ్డు SBI BANK పక్కన సునీత టెక్సటైల్ షాప్ ని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, పలువురు సీనియర్ నాయకులు బిఆర్ఎస్…