ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభం అయిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం (ఖామన్)..

Spread the love

సాక్షిత : కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంత నగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం ప్రశాంత నగర్ మెయిన్ రోడ్డు మీద నిర్మాణం పూర్తయిన సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభం అయింది ఈ ముఖ ద్వారం జూపల్లి సత్యనారాయణ తల్లితండ్రులు కీర్తిశేషులు జూపల్లి గోపమ్మా జూపల్లి నర్సింహ రావు జ్ఞాపకార్థం నిర్మించిన కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ

Related Posts

You cannot copy content of this page