వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అలయనిర్వకులు వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తి

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మునిసిపల్ కార్యాలయం పక్కనున్న శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న వీరాంజనేయస్వామి ఆలయం లో భక్తులకోసం వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అలయనిర్వకులు వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తి ఏర్పాటు చేశారు ఆలయంను అంగరంగ వైభవంగా…
Whatsapp Image 2023 12 04 At 11.50.34 Am

తిరుమలలో 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వరకు మొత్తం 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీనికి గాను తిరుపతి, తిరుమలలోని 10కేంద్రాలలో ఈ నెల 22నుంచి 4,23,500టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి…

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభం అయిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం (ఖామన్)..

సాక్షిత : కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంత నగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం ప్రశాంత నగర్ మెయిన్ రోడ్డు మీద నిర్మాణం పూర్తయిన సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం…

వైయస్సార్ విలేజ్ క్లీనిక్ 104 ద్వార వైద్య సేవలు.

సాక్షిత నంద్యాల జిల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం,గ్రామాలలోకి 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్, పి జి సియన్ ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకె వైద్య సేవలు విస్తరించి అక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే…

తీగుల్ల పద్మారావు గౌడ్  దర్శించారు ఉత్తర ద్వారం నుండి అయన స్వామివారిని దర్శించారు. 

Thigulla Padmarao Goud visited him from the northern gate. సాక్షిత : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని నామాలగుండు లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని    డిప్యూటీ స్పీకర్    తీగుల్ల పద్మారావు గౌడ్ …

శ్రీవారి దేవాలయం తరహలో వైకుంఠ ద్వారం ఏకైక ఆలయం

Vaikuntha Dwaram is the only temple like Srivari temple చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపల్పరిధిలోని ఉన్నటువంటిశ్రీ భూనీలా దేవి సమేత శ్రీ కరియా మాణిక్య స్వామి వారి ఆలయంలో తిరుమల శ్రీవారి దేవాలయం తరహలో వైకుంఠ…

You cannot copy content of this page