వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అలయనిర్వకులు వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తి

Spread the love

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం

    నగరి మునిసిపల్ కార్యాలయం పక్కనున్న శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న వీరాంజనేయస్వామి ఆలయం లో భక్తులకోసం వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అలయనిర్వకులు వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తి ఏర్పాటు చేశారు ఆలయంను అంగరంగ వైభవంగా పండ్లతో అలకరించారు, మూల విరాట్ హనుమంత్ వారికీ వెన్నతో అలకంకరిచారు, భక్తులు పెద్ద ఎత్తున హనుమంత్ వారిని దర్శించుకొని వైకుంఠ ద్వార దర్శన ప్రాప్తి చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు,హనుమంతునికి వెన్న తో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది

    Related Posts

    You cannot copy content of this page