చైత్రమాస శుక్లపక్ష కామద ఏకాదశి

హైదరాబాద్:ఏప్రిల్ 19ఈ సంవత్సరం ఏప్రిల్ 19న వచ్చే ఏకాదశిని… కామద ఏకాదశి అని, దమన ఏకాదశి అని జరుపుకో నున్నారు. ఇది చైత్ర మాసం శుక్ల పక్షం రోజున వస్తోంది. ఈ రోజున ఉదయాన్నే స్నానమాచ రించి పరిశుభ్రమైన దుస్తు లు…

వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అలయనిర్వకులు వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తి

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మునిసిపల్ కార్యాలయం పక్కనున్న శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న వీరాంజనేయస్వామి ఆలయం లో భక్తులకోసం వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అలయనిర్వకులు వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తి ఏర్పాటు చేశారు ఆలయంను అంగరంగ వైభవంగా…

శ్రీ కరియమానిక్య స్వామీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా

నగరి పట్టణంలో కొలువైవున్న తిరుమల తిుపతిలో దేవస్థానం అనుబంధం లో ఉన్న శ్రీ కరియమానిక్య స్వామీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా ఆలయంను అంగరంగ వైభవంగా పుష్పాలతో అలంకరించారు, పెద్ద ఎత్తున భక్తులు కలియుగ దైవమైన వేంకటేశ్వరుని దర్శించుకొని అనంతరం…

తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు

ప్రజలందరికీ తొలి ఏకాదశి మరియు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని నామాలగుండు

Namalgundu in Secunderabad on the occasion of Vaikuntha Ekadashi సాక్షిత : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని నామాలగుండు లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని    డిప్యూటీ స్పీకర్    తీగుల్ల పద్మారావు గౌడ్ …

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు

Special puja programs to celebrate Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు కుటుంబ సమేతంగా నిర్వహించిన రాగం దంపతులు సాక్షిత : శేరిలింగంపల్లి.. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , స్టేట్…

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే దంపతులు

Dubbaka MLA couple visiting Tirumala Srivara during Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే దంపతులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని…

You cannot copy content of this page