వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని నామాలగుండు

Spread the love


Namalgundu in Secunderabad on the occasion of Vaikuntha Ekadashi

సాక్షిత : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని నామాలగుండు లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని    డిప్యూటీ స్పీకర్    తీగుల్ల పద్మారావు గౌడ్  దర్శించారు ఉత్తర ద్వారం నుండి అయన స్వామివారిని దర్శించారు. 

వారితో పాటు కుటుంభ సభ్యులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు హేమ, సునీతలు వెంకటేశ్వర స్వామిని దర్శించారు.   ఈ  సందర్భంగా  భక్తులకు  వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు   తెలిపారు.

Related Posts

You cannot copy content of this page