వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అలయనిర్వకులు వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తి

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మునిసిపల్ కార్యాలయం పక్కనున్న శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న వీరాంజనేయస్వామి ఆలయం లో భక్తులకోసం వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అలయనిర్వకులు వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తి ఏర్పాటు చేశారు ఆలయంను అంగరంగ వైభవంగా…

శ్రీ కరియమానిక్య స్వామీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా

నగరి పట్టణంలో కొలువైవున్న తిరుమల తిుపతిలో దేవస్థానం అనుబంధం లో ఉన్న శ్రీ కరియమానిక్య స్వామీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా ఆలయంను అంగరంగ వైభవంగా పుష్పాలతో అలంకరించారు, పెద్ద ఎత్తున భక్తులు కలియుగ దైవమైన వేంకటేశ్వరుని దర్శించుకొని అనంతరం…
Whatsapp Image 2023 12 04 At 11.50.34 Am

తిరుమలలో 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వరకు మొత్తం 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీనికి గాను తిరుపతి, తిరుమలలోని 10కేంద్రాలలో ఈ నెల 22నుంచి 4,23,500టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి…

ప్రగతి నగర్ లో రూ.50 లక్షలతో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు శంకుస్థాపన- ఎమ్మెల్యే కె.పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో సుమారు రూ. 50 లక్షల తో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిధిగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి…

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని నామాలగుండు

Namalgundu in Secunderabad on the occasion of Vaikuntha Ekadashi సాక్షిత : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని నామాలగుండు లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని    డిప్యూటీ స్పీకర్    తీగుల్ల పద్మారావు గౌడ్ …

శ్రీవారి దేవాలయం తరహలో వైకుంఠ ద్వారం ఏకైక ఆలయం

Vaikuntha Dwaram is the only temple like Srivari temple చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపల్పరిధిలోని ఉన్నటువంటిశ్రీ భూనీలా దేవి సమేత శ్రీ కరియా మాణిక్య స్వామి వారి ఆలయంలో తిరుమల శ్రీవారి దేవాలయం తరహలో వైకుంఠ…

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు

Special puja programs to celebrate Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు కుటుంబ సమేతంగా నిర్వహించిన రాగం దంపతులు సాక్షిత : శేరిలింగంపల్లి.. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , స్టేట్…

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే దంపతులు

Dubbaka MLA couple visiting Tirumala Srivara during Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే దంపతులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని…

వైకుంఠ దామాన్ని ఏర్పాటు చేయాలి

Vaikuntha dama should be established వైకుంఠ దామాన్ని ఏర్పాటు చేయాలి డిఆర్ఓని కలిసిన మాల మహానాడు నాయకులు సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ని కలిసిన 60 వ డివిజన్ మాల మహానాడు సంఘ…

You cannot copy content of this page