శ్రీవారి దేవాలయం తరహలో వైకుంఠ ద్వారం ఏకైక ఆలయం

Spread the love

Vaikuntha Dwaram is the only temple like Srivari temple

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం

నగరి మున్సిపల్
పరిధిలోని ఉన్నటువంటి
శ్రీ భూనీలా దేవి సమేత శ్రీ కరియా మాణిక్య స్వామి వారి ఆలయంలో తిరుమల శ్రీవారి దేవాలయం తరహలో వైకుంఠ ద్వారం ఏకైక ఆలయం జనవరి 2వ తేదీన సోమవారం 2023 న భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారమును దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరుతున్నారు ఈ వైకుంఠ ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి రోజు రెండు రోజులు మాత్రమే తెరిచి ఉండబడునని తెలియజేశారు అదేవిధంగా నగరి మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో కూడా వైకుంఠ ద్వార ప్రాప్తి ని ఆలయ కమిటీ వారు మరియు అర్చకులు భక్తుల కోసం ఏర్పాటు చేశారు వైకుంఠ ద్వారమును దర్శించుట కోసం పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు వచ్చిన భక్తులందరికి ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు.

Related Posts

You cannot copy content of this page