వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు

Spread the love

Special puja programs to celebrate Vaikuntha Ekadashi

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు కుటుంబ సమేతంగా నిర్వహించిన రాగం దంపతులు


సాక్షిత : శేరిలింగంపల్లి.. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ చందానగర్ లోని వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం, హుడాట్రేడ్ సెంటర్ లోని రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు వేదమంత్రాల ఉచరణతో నిర్వహించారు.

వైకుంఠ ఏకాదశి రోజున స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని స్వామివారిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని సుఖసంతోషాలతో జీవిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు, రాన్స్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం అనిరుద్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page