మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గం,

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి లోని పాతశివాలయం, ఏ వి బి పురం, మూసాపెట్ లలోని శివాలయాలలో ప్రత్యేక పూజలు,కుంకుమార్చన, అభిషేకం, అర్చనలు చేసిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మరియు గొట్టిముక్కల వెంకటేశ్వర…

అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్ధర్ నగర్ లో రాత్రి షబే మిరాజ్ పర్వదినాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్ధర్ నగర్ లో రాత్రి షబే మిరాజ్ పర్వదినాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ సాక్షిత : మసీదుల వద్ద జిహెచ్ఎంసి సఫాయి సిబ్బందితో క్లీనింగ్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

ఈద్గా లో పవిత్ర రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకున ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట పట్టణం ఈద్గా లో పవిత్ర రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకున ప్రభుత్వ విప్ శాసనసభ మండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి,,,,,,,, జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలో ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ…

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని, శ్రీల టవర్స్,

సాక్షిత : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని, శ్రీల టవర్స్, సెవెన్ హిల్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం, వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్, మిత్ర హిల్స్, కృష్ణవేణి కాలనీ, HMT హిల్స్, శ్రీనివాస కాలనీ, ఆదిత్య నగర్ కాలనీల్లో…

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్

సాక్షిత :శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ, పాపిరెడ్డి నగర్, ప్రగతి నగర్, హనుమాన్ నగర్ కాలనీ లలో లో రామాలయం శివాలయం ,సాయి బాబా దేవాలయం, హనుమాన్ నగర్ దేవాలయల ప్రాంగణంలో జరిగిన సీతారాముల కళ్యాణ…

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాగం దంపతులు ప్రత్యేక పూజలు..

Ragam couples perform special pooja on the occasion of Shivratri. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాగం దంపతులు ప్రత్యేక పూజలు.. సాక్షిత : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , స్టేట్…

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు

Special puja programs to celebrate Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు కుటుంబ సమేతంగా నిర్వహించిన రాగం దంపతులు సాక్షిత : శేరిలింగంపల్లి.. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , స్టేట్…

You cannot copy content of this page