అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్ధర్ నగర్ లో రాత్రి షబే మిరాజ్ పర్వదినాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్ధర్ నగర్ లో రాత్రి షబే మిరాజ్ పర్వదినాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్


సాక్షిత : మసీదుల వద్ద జిహెచ్ఎంసి సఫాయి సిబ్బందితో క్లీనింగ్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో మొత్తం 22 మసీదులు ఉన్నాయని జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఏ లకు తెలుపుతూ అన్ని మసీదుల దగ్గర సఫాయి సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, షఫీ, అబ్దుల్ సలీం, బాబా, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి ముత్యాల దుర్గ, సన్నరాజుల లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page