మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి లోని పాతశివాలయం, ఏ వి బి పురం, మూసాపెట్ లలోని శివాలయాలలో ప్రత్యేక పూజలు,కుంకుమార్చన, అభిషేకం, అర్చనలు చేసిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మరియు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలందరూ భోళాశంకరుడి దయవలన సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరి సతీష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సుదర్శన్, మేకల రమేష్, ప్రవీణ్, పాల్గొన్నారు
Related Posts
Spread the love Devotees thronged the Kondagattu temple జగిత్యాల జిల్లా మల్యాల మండలం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంకొండగట్టు ఆలయములో పోటెత్తిన భక్తులుస్వామీవారి దర్శనానికి 1 గంటల సమయం
Spread the love BRS Party stands by the activists జగిత్యాల పట్టణ 32వ వార్డు భీష్మ నగర్ కి చెందిన మత్స్య కార్మికుడు,బి అర్ ఎస్ కార్యకర్త కొండ్ర విద్యాసాగర్ గత వర్షాకాలం లో చేపల వేట కు…
Spread the love హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ,షరతులతో కూడిన అనుమతినివ్వగా..…
Spread the love వేడుకలకు హాజరైన టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం…
Spread the love మల్కాజ్గిరి లో జిహెచ్ఎంసి అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపం గా మారుతుంది… ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న.. ప్రతి సంవత్సరం ప్రమాదాల బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న… డ్రైనేజీ సిస్టం పొంగిపొర్లుతూ.. ఎన్నో కాలనీలకు ముంపు…
Spread the love నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్ తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తమని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు.…
Spread the love జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ ప్రెస్ మీట్… అర్ధరాత్రి అందాద 11.30 గంటలకు గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నవీన్ మరియు జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి…
Spread the love అలంకరణలకు ప్రత్యేకంగా నిలిచిన మల్కాజ్గిరి లోని ఆనంద్ బాగ్ లో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక చందనోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు… ఈ సందర్భంగా ఆలయ…
Spread the love రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి చిక్కిన తహసీల్దార్ మాధవి. కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి…
Spread the love బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బాలుడుఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల వినతి.. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రెక్కాడితే గాని డొక్కాని పేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పొద్దస్తమానం కూలి పనులు చేస్తే గాని…