మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గం,

Spread the love

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి లోని పాతశివాలయం, ఏ వి బి పురం, మూసాపెట్ లలోని శివాలయాలలో ప్రత్యేక పూజలు,కుంకుమార్చన, అభిషేకం, అర్చనలు చేసిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మరియు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలందరూ భోళాశంకరుడి దయవలన సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరి సతీష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సుదర్శన్, మేకల రమేష్, ప్రవీణ్, పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page