శ్రీ కరియమానిక్య స్వామీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా

Spread the love
  1. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం

నగరి పట్టణంలో కొలువైవున్న తిరుమల తిుపతిలో దేవస్థానం అనుబంధం లో ఉన్న శ్రీ కరియమానిక్య స్వామీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా ఆలయంను అంగరంగ వైభవంగా పుష్పాలతో అలంకరించారు, పెద్ద ఎత్తున భక్తులు కలియుగ దైవమైన వేంకటేశ్వరుని దర్శించుకొని అనంతరం వైకుంఠ ద్యార దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

Related Posts

You cannot copy content of this page