కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు దర్శనం ఇచ్చిన…
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మునిసిపల్ కార్యాలయం పక్కనున్న శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న వీరాంజనేయస్వామి ఆలయం లో భక్తులకోసం వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా అలయనిర్వకులు వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తి ఏర్పాటు చేశారు ఆలయంను అంగరంగ వైభవంగా…
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వరకు మొత్తం 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీనికి గాను తిరుపతి, తిరుమలలోని 10కేంద్రాలలో ఈ నెల 22నుంచి 4,23,500టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి…
శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున భ్రమరాంబికా దేవి స్వామి వారి దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున భ్రమరాంబికా దేవి స్వామి వారి దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేష్ గౌడ్.. తదితరులు…
చందనోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దర్శన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున విశాఖపట్నం ఈ నెల 23వ తేదిన జరగబోవు చందనోత్సవాల్లో సామాన్య భక్తు లకు ఎటువంటి లోటుపాట్లు జరగ కుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని…
తిరుమల: ఏప్రిల్ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన…