మోండా మార్కెట్ టకార బస్తీ లోని అశోక యువజన సంఘం నిర్వహించిన హనుమాన్ జయంతి

మోండా మార్కెట్ టకార బస్తీ లోని అశోక యువజన సంఘం మంగళవారం నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు, బీ.ఆర్.ఎస్. ఎం పీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామూహికంగా నిర్వహించే అన్ని మతాల…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

సెన్సెక్స్‌ 129 పాయింట్లు పతనమై 74,908 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పతనమై 22,718 దగ్గర కొనసాగుతోంది.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 131 పాయింట్ల నష్టంతో 72,966 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 39 పాయింట్లు తగ్గి 22,106 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ…

శ్రీలక్ష్మి సూపర్ మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లోనిశ్రీలక్ష్మీ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ సూపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే కి, ఛైర్మన్…

నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో “చలివేంద్రం” ను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ వారు కార్పొరేటర్ ని షాలువా కప్పి పూలబొకే ఇచ్చి సన్మానం…
Whatsapp Image 2024 01 13 At 6.50.47 Pm

క్రీడల్లో గెలుపోటములు సహజమే: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ రాజు నాయక్

శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామ క్రీడా ప్రాంగణ పరిధిలో ఆర్ఎన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో  నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గ  (పురుషుల ) వాలీబాల్‌ పోటీలు శనివారంతో ముగిశాయి. మోకిల తాండ, మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ మధ్య హోరా హోరీగా సాగాయి. పురుషుల…

ఖమ్మం రూరల్ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం రూరల్ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి

జిన్నారంలో వ్యాపారస్తులకు భరోసా ఇస్తూ మార్కెట్ మెయిన్ రోడ్ లో ఏదాస్థితిలో ఉంచాలని సర్పంచ్ కి సెక్రెటరీ కి వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు నాయకులు

జిన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి కి గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మార్కెట్ స్థలాన్ని యధాస్థితిలో ఉంచాలని వినతిపత్రం ఇవ్వడం. జరిగింది. ఇంతకుముందు మార్కెట్ జరిగే స్థలం ఎక్కడుందో అక్కడ పెట్టాలని వ్యాపారస్తులు గ్రామస్తులు నాయకులు మార్కెట్…
Whatsapp Image 2023 10 28 At 4.04.49 Pm

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిన కూరగాయల షాపులు

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిన కూరగాయల షాపులు. విషయం తెలియగానే హుటాహుటిన సంఘంటన స్థలానికి వెళ్లి పరిశీలించి, బాధితులను పరామర్శించి , బాధితులకు ధైర్యం చెప్పి, పూర్తి భరోసా ను కల్పించిన ప్రభుత్వ…

60 లక్షలు మార్కెట్ కమిటీ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

60 లక్షలు మార్కెట్ కమిటీ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నదిపెల్లి దివాకర్ రావు … లక్షెట్టిపేట పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో 60 లక్షల మార్కెట్ యార్డ్ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి…

You cannot copy content of this page