శ్రీలక్ష్మి సూపర్ మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Spread the love

గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లోని
శ్రీలక్ష్మీ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.

శ్రీ లక్ష్మీ సూపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.

ఎమ్మెల్యే కి, ఛైర్మన్ కి యాజమాన్యం శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

సూపర్ మార్కెట్లో వస్తువులను పరిశీలించారు. మొట్టమొదటిగా ఎమ్మెల్యే కొనుగోలు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీ విజయ్, జెడ్పిటిసి రాజశేఖర్, కౌన్సిలర్స్ నరహరి గౌడ్, కృష్ణ, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగులు యాదవ్ రఘువర్ధన్ రెడ్డి, భగీరథ వంశీ, కురుమన్న, పవన్ యాదవ్, రాజశేఖర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page