సాక్షిత*తిరుపతి నగరం:ఏ చిన్న సమస్య రాకుండా మీకు ఎల్లవేళలా అండగా వుంటానని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి లీలామహాల్ చేపల్ మార్కెట్ వద్ద చేపల మార్కెట్ షాపుల…
సాక్షిత*తిరుపతి నగరంఈనెల 24వ తేది జరగనున్న తిరుపతి 894వ పుట్టిన రోజు పండగను అంతా కలసి ఘనంగా చేసుకుందాం రండి అని ఆహ్వానిస్తూ తిరుపతి గాంధీరోడ్డులో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం, మేయర్…
తిరుపతి అభివృద్దికి కృషి చేస్తున్నాము : మేయర్ శిరీషతిరుపతి 44వ డివిజన్ మధురా నగర్లో నూతనంగ నిర్మించిన సిసి రోడ్డు, డ్రైన్లను టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి చేతుల మీదుగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్…
అశోక్ నగర్ స్థానికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. గత మూడు దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని కేవలం రెండున్నర ఏళ్ళలోనే చేసి చూపించాను అని గర్వంగా చెప్పగలను. ఒకటి…
తిరుపతిలో ఓక వైపు అభివృద్ది దిశగా, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెల్లుతున్నదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టవిటీ…
తిరుపతిని మెట్రో సిటీలతో పోటిపడేలా అభివృద్ది చేయడమే తన లక్ష్యంగా, పక్కా ప్రణాళికలతో ముందుకు వెల్లేలా పని చేస్తానని, రానున్న ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్…
*సాక్షితతిరుపతి నగరం:మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ/వార్డు సచివాలయం వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజారంజక పరిపాలనను అందిస్తున్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి…
సాక్షిత*తిరుపతి నగరం:టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ముత్యాల రెడ్డిపల్లెలో సాయంత్రం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలు పాలాభిషేకం నిర్వహించారు.…
తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డిని, అదేవిధంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష వద్దకు వెల్లి తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కమిషనర్ అధితి సింగ్ మర్యాద పూర్వకంగా కలిసినారు.
సాక్షిత తిరుపతి నగరం:రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు తీసుకెలుతున్న జగనన్నకు ఓట్లు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజలనుద్దేశించి టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ…