Whatsapp Image 2024 01 25 At 2.16.52 Pm

గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపం: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్:గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరా బాద్‌లోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రారియల్‌ ఎస్టేట్‌ సదస్సులో మాట్లాడారు. రాష్ట్ర ప్రగతే తమ విజన్‌ అన్నారు. 3 దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం ఎంతో…
Whatsapp Image 2024 01 17 At 9.33.58 Am

లోకసభ ఎన్నికల సమావేశానికి తెలంగాణ ప్రగతి భవన్ బయలుదేరిన గద్వాల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు.

హైదరాబాద్ సమావేశానికి బస్సులో బయలుదేరిన ఎమ్మెల్యే హైదరాబాదులో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని గద్వాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్…
Whatsapp Image 2023 11 25 At 3.38.13 Pm

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి…

127 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ..

బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం…. 3 కోట్ల వ్యయంతో సుభాష్ నగర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్, గాజులరామారం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…

125వ రోజు ప్రగతి యాత్ర..

2కోట్ల 55లక్షల వ్యయంతో దుండిగల్ మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 124వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా దుండిగల్ మున్సిపాలిటీ…

124వ రోజు ప్రగతి యాత్ర…

సాక్షిత : 9కోట్ల 2లక్షల వ్యయంతో గాజులరామారం డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 124వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య…

వికారాబాద్ జిల్లా తాండూర్ లో విలియా మూన్ మైదానం లో BRS “ప్రగతి ప్రస్థాన సభ’

వికారాబాద్ జిల్లా తాండూర్ లో విలియా మూన్ మైదానం లో BRS “ప్రగతి ప్రస్థాన సభ’మంత్రి హరీష్ రావు,56 కోట్ల అభి వృద్ధి పనుల శంకుస్థాపనలు AMC చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వేకారోత్సవం చేయడం జరిగినది. వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్…

116వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ..

: నియోజికవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం….*2 కోట్ల 50 లక్షల వ్యయంతో చింతల్ డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 116వ రోజు ప్రగతి…

115 వ రోజు ప్రగతి యాత్ర..

నియోజకవర్గ అభివృద్ధికి నిదులకొరత లేదు… 5 కోట్ల 76 లక్షల వ్యయంతో జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 115వ రోజు ప్రగతి యాత్రలో…

114 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బిఆర్ఎస్ పార్టీ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం…. 2 కోట్ల 61 లక్షల వ్యయంతో కుత్బుల్లాపూర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…

You cannot copy content of this page