నెల్లురు జిల్లాలో ప్రలోభాల పర్వం.. టీడీపీపై వైసీపీ సంచలన ఆరోపణలు

ఏపీలో ఎన్నికలు సమీపస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఇప్పటి వరకు విమర్శలకు దిగిన నేతలు.. ప్రలోభాలకు దిగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రలోభాల పర్వం తెరపైకి వచ్చింది. టీడీపీ…

వచ్చే నెల 9న తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వ దినాన వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

శివరాత్రి పర్వ దినాన మహేంద్రగిరికి భక్తుల తాకిడి..

గజపతి జిల్లాలోని రాయగడ సమితి ప్రాంతంలో ఉన్న మహేంద్రగిరి పర్వతంపై మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి కనిపించింది. మహేంద్రగిరికి భక్తుల తాకిడి.. భీముని మందిరంలో ఉన్న శివలింగంకి విశేష పూజలు పర్లాఖెముండి : గజపతి జిల్లాలోని రాయగడ సమితి ప్రాంతంలో ఉన్న…

గుండుమల తిప్పేస్వామి అభివృద్ధి చూసి ఆకర్షితులై నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ లోకి వలసల పర్వం

YSR పార్టీకి బేగార్లపల్లి మల్లప్ప,హనుమంత రాయ, మంజు, మారుతి, రాజీనామా అనంతరం TDP లో చేరిక మడకశిర పట్టణం కేంద్రం బేగార్లపల్లి క్రాస్ లో అధినేత నారా చంద్రబాబు నాయుడు తొందరగా రిమాండ్ నుండి బయటకు రావాలని అజ్జయ్య స్వామికి ప్రత్యేక…

కొనసాగుతున్న వలసల పర్వం…

కొనసాగుతున్న వలసల పర్వం…రమణన్న గెలుపుకు మేము సైతం అని కదులుతున్న యువతరం..గత రెండు రోజులుగా పెద్ద ఎత్తిన కదిలిన కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకులు…తాజాగా నేడు ఘనపురం మండలం బుద్ధారం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది ముఖ్య…

ఆగని ‘పఠాన్’ వసూళ్ల పర్వం.. 4 రోజుల్లోనే రూ. 400 కోట్లతో రికార్డు

Non-stop ‘Pathan’ collection festival.. within 4 days Rs. 400 crores record ఆగని ‘పఠాన్’ వసూళ్ల పర్వం.. 4 రోజుల్లోనే రూ. 400 కోట్లతో రికార్డు ఈ నెల 25న విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం రోజుకు వంద…

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మునుగోడు ఉపన్నిక…

You cannot copy content of this page