కొనసాగుతున్న వలసల పర్వం…

Spread the love

కొనసాగుతున్న వలసల పర్వం…
రమణన్న గెలుపుకు మేము సైతం అని కదులుతున్న యువతరం..
గత రెండు రోజులుగా పెద్ద ఎత్తిన కదిలిన కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకులు…
తాజాగా నేడు ఘనపురం మండలం బుద్ధారం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది ముఖ్య యువ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక…
నేడు ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్న యువకులు..


భూపాలపల్లి నియోజకవర్గం.

భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చేరారు.

ఎమ్మెల్యే గండ్ర వారి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

చేరిన వారిలో :

చెలుమల్ల నరేష్,దాసరి నీతిష్, దాసరి చేరాలు,చెలుమల్ల ప్రవీణ్, భూర భాస్కర్, బూరభాస్కర్, బోడ రవికిరణ్, గడ్డం వెంకట్,గడ్డం శంకర్,గడ్డం చంటి,ఎండి రహీం,ఎండి చాంద్ పాషా,చెలుమల్ల రాములు,రౌతు తిరుపతి,బూర రాహుల్ ,గరిగ శివ,జానపట్ల భాస్కర్,రౌతు కాసిం,పసరగొండ రాకేష్,మేడిపల్లి రమేష్,తోకరి సంబరావ్,రౌతు రాజు మరియు మరో 30 మంది పార్టీలో చేరారు.

Related Posts

You cannot copy content of this page