గుండుమల తిప్పేస్వామి అభివృద్ధి చూసి ఆకర్షితులై నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ లోకి వలసల పర్వం

Spread the love

YSR పార్టీకి బేగార్లపల్లి మల్లప్ప,హనుమంత రాయ, మంజు, మారుతి, రాజీనామా అనంతరం TDP లో చేరిక

మడకశిర పట్టణం కేంద్రం బేగార్లపల్లి క్రాస్ లో అధినేత నారా చంద్రబాబు నాయుడు తొందరగా రిమాండ్ నుండి బయటకు రావాలని అజ్జయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్రమ అరెస్టు ను ఖండిస్తూ నిరసనగా బాబు కి మద్దతుగా పట్టణంలో 18,19,20,వార్డులలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. గుండుమల తిప్పేస్వామి అభివృద్ధి చూసి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ లోకి బారి వలస పర్వం కొనసాగుతు ఉంది పట్టణానికి చెందిన బేగార్లపల్లి మల్లప్ప, హనుమంత రాయ, మారుతి, మంజు వాళ్ళ తరుపున 18 కుటుంబాలు YSR పార్టీకి రాజీనామా చేసి టీడీపీ లోకి చేరినారు. వాళ్ళ మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి పసుపు కాండవ వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు .

అనంతరం మేము సైతం బాబు కోసం అంటూ ఇంటింటికి వెళ్లి ◆ బాబుతో నేను ◆ కరపత్రాలను అందజేస్తున్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి * .ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మన అధినేత చంద్రబాబు బాబు కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని తెలిపారు. మేము సైతం బాబు కోసం అంటూ నారా చంద్రబాబు నాయుడు కి మద్దతు తెలిపి 9261292612నెంబర్ కి మిస్డ్ కాల్ ఇప్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి ,పట్టణ అధ్యక్షుడు మనోహర్, మడకశిర రూరల్ కన్వీనర్ లక్ష్మీనారాయణ,రొళ్ళ కన్వీనర్ దాసిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య చౌదరి, క్లస్టర్ ఇంచార్జ్ నాగరాజు,జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, జిల్లాSC సెల్ అధ్యక్షుడు మంజునాథ్, మాజీ మునిసిపల్ చైర్మన్ సుబ్బారాయుడు,మాజీ వైస్ చైర్మన్ ఒబాన్న,జియలజిస్ట్ సన్నిరప్ప, నియోజకవర్గ మీడియా కో ఆర్డినేటర్ బే పల్లి రవికుమార్,న్సిలర్లు, ఉమాశంకర్, శ్రీనివాస్, కల్లుమరి సర్పంచ్ నాగరాజు, మడకశిర ప్రధాన కార్యదర్శి కోట్ల రంగేగౌడ, చేరువు సంఘం అధ్యక్షుడు హనుమతే గౌడ,తెదేపా నాయకులు, రవీంద్రా రెడ్డి, మారుతి రెడ్డి,పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు తిమ్మరాజు, బేగార్లపల్లి తెదేపా నాయకులు యూనిట్ ఇంచార్జ్ డొద్దమల్లప్ప, మల్లేశ్వర్లు, పాండు రంగప్ప, గోపాల్, రంగాదామ,రాజీ, చిన్నప్ప, భూతారాజు, అక్కం పల్లి తెదేపా నాయకులు సోమశేఖర్ రెడ్డి, హనుమంత రెడ్డి, జనన్నాథ్ రెడ్డి, ఈరప రెడ్డి, గోవిందప్ప, చిక్కన్న, రామప్ప, మలేరోప్పం తెదేపా నాయకులు కరియన్న, ఈరన్న, రంగధమప్ప,నాగరాజు గౌడ, రాజీ,అంజి, రాజు, సోము, రవి, చంద్ర, ఓం ప్రకాష్, మార్కెట్ బాబు రమేష్, మంజునాథ్,,యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page