కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.. అనంతరం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో మొత్తం అన్ని విభాగాల అధికారులతో ఈ ఐదు రోజులు జరిగిన పాదయాత్రకు సంబంధించి సమీక్ష…

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండవ రోజు పాదయాత్ర నిర్వహించారు

సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండవ రోజు పాదయాత్ర నిర్వహించారు…ఈ కార్యక్రమంలోకార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్,జిహెచ్ఎంసి అధికారులు, పాల్గొన్నారు…ఈ నేపధ్యంలో..శ్రీ సాయి ఎన్ క్లేవ్..ముస్లిం బస్తీ.. యాదవ్ బస్తీ…హరిజన బస్తీ…మల్లికార్జున్…

నానక్ రామ్ గూడా లోని హెచ్‌జిసీఎల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు

సాక్షిత : ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని…

ఆశాడమాసం సందర్బంగా మెట్రో కాష్ అండ్ క్యారీ ఆటో యూనియన్ వారు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. కల్యాణ మహోత్సవం నిర్వహించారు

సాక్షిత : ఆశాడమాసం సందర్బంగా మెట్రో కాష్ అండ్ క్యారీ ఆటో యూనియన్ వారు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. కల్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కూకట్పల్లి BRS నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR హాజరై ప్రత్యేక పూజలు…

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ,ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు

సాక్షిత ::కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, కేజియన్ నగర్ లో గల ఖాజ బందే నవాజ్ దర్గాలో, మరియు పర్వత్ నగర్ ఫేస్ టు లో సినాయి ఫెయిత్ టబర్నికల్ చెర్చి,…

దశబ్ది ఉత్సవల్ లొ చైర్ పర్సన్ జెండా ఏగారావేసి మున్సిపల్ సిబ్బందితొ మనహారం నిర్వహించారు

వికారాబాద్ జిల్లా మున్సిపల్ లొ దశబ్ది ఉత్సవల్ లొ చైర్ పర్సన్ జెండా ఏగారావేసి మున్సిపల్ సిబ్బందితొ మనహారం నిర్వహించా రు.

నాని ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు

చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎచ్చెర్ల యువనాయకులు నాని ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం సుభద్రపురం జంక్షన్ నుండి వెంకటాపురం వరకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కంది నాని ఆధ్వర్యంలో…

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు.

పల్నాడు జిల్లా.. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షతన జరగ్గా.. ముఖ్య అతిథిగా పల్నాడు…

సచివాలయ అధికారులకు సమావేశం నిర్వహించారు

ప్రకాశం జిల్లా….!!!!!పెద్ద దోర్నాల్లోని స్థానిక ఎంఆర్సి భవనంలో ఎంపీడీవో నాసర్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని అధికారులకు, రామ సచివాలయ అధికారులకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీవోనాసర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర ప్రభుత్వం అందించాలని లక్ష్యంతో…

జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ స్పందన కార్యక్రమమును నిర్వహించారు.

ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయములో ఈ రోజు అనగా 03.04.2023 వ తేది నాడు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు. @ఏలూరు నుండి ఒక మహిళ ఎస్పీ గారిని స్పందన…

You cannot copy content of this page