దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు…
ఆర్ఆర్ఆర్ టెండర్లపై కేంద్రం యోచన ఉత్తర రింగు వ్యయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే దక్షిణ భాగంలో నిర్మాణ సంస్థకు టోల్ బాధ్యత? హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, నిర్వహణపై నిశిత పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.* రెండేళ్ల…
దక్షిణ కైలాసం గా పేరుగాంచిన శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవస్థానానికి మధ్యాహ్నం రష్యా దేశానికి చెందిన సుమారు 30 మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసి 750/- రూపాయలరాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత…
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిఎస్.పి.సింగ్ భగెల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ డిఈఓ వెంకటసుబ్బయ్య స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేత పూజ చేయించారు. అనంతరం శ్రీ జ్ఞాన…
దసరా పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. పండగ సీజన్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, రిజర్వేషన్ టికెట్లు కన్ఫామ్ కాలేదని, సాధారణ బోగీల్లోనూ ప్రయాణం కష్టసాధ్యమన్న ఆందోళన అవసరం లేదని పేర్కొంది. దసరా పండుగ…
విజయవంతంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట 93వ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన పరిధి మేరకు కృషి చేస్తానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.పవనన్న ప్రజా…
సికింద్రాబాద్ సాక్షిత: సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ఈరోజు రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జోన్ ప్రారంభమైనప్పటి నుండి అత్యుత్తమ పనితీరును నమోదు చేయడంద్వారా వివిధరంగాలలో విభిన్న విభాగాలలో అసాధారణమైన పనితీరును…
ఎర్రుపాలెం – చెరువుమాధవరం మధ్య మూడవ లైన్ ను విద్యుదీకరణతో పాటు పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే
ఎర్రుపాలెం – చెరువుమాధవరం మధ్య మూడవ లైన్ ను విద్యుదీకరణతో పాటు పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: విజయవాడ – కాజీపేట ట్రిప్లింగ్ మరియు విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా-దక్షిణ మధ్య రైల్వే…
ప్రయాణీకుల ఆదాయంలోమొదటిసారిగా చరిత్ర రూ.5,000 కోట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
ప్రయాణీకుల ఆదాయంలోమొదటిసారిగా చరిత్ర రూ.5,000 కోట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్*సాక్షిత సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ప్రయాణికుల ఆదాయంలో రూ.5000కోట్ల ఆదాయాన్నిఆర్జించిఒక ప్రధాన మైలురాయిని సాధించింది.జోన్ లో ప్రయాణీకుల ద్వారా…
సికింద్రాబాద్,బేగంపేట్ రైల్వే స్టేషన్ల ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
సికింద్రాబాద్,బేగంపేట్ రైల్వే స్టేషన్ల ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సాక్షిత సికింద్రాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ డివిజన్లోని బేగంపేట…