పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన వందమంది జర్నలిస్టులకు ఒకేసారి ఇళ్లపట్టాలను అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. అలాగే…
సాక్షిత అమీన్పూర్ : వాణి నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల విరాళంకుల మతాలకు అతీతంగా అన్ని ప్రార్థన దేవాలయాల అభివృద్ధికి, నూతన నిర్మాణాలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది.…
పటాన్చెరు ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రూప శ్రీ కాలనీకి చెందిన గరాట రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.…
సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు సంబంధించిన 5 బర్రెలు ఇటీవల గ్రామ పరిధిలోని ఆసానికుంటలో కలుషిత జలాలు తాగి మృతి చెందాయి. కలుషిత జలాలకు కారణమైన పరిశ్రమల…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మింప తలచిన శివాలయం నిర్మాణ స్థలం హెచ్ఎండిఏ కి కేటాయించారని ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసమే కేటాయింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కోరడం జరిగింది…
సాక్షిత : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం గ్రామంలో గత రెండు రోజుల నుండి బొడ్రాయి లింగమయ్య, ఊరడమ్మ, గాలి పోచమ్మ విగ్రహాల ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబీ ఉత్సవాలలో భాగంగా పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా…
మాజీ భారతీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజాం జిఎంఆర్ ఐటిని సందర్శించారు ముందుగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నాయుడు స్వాగతం తెలిపారు అక్కడ నుండి నేరుగా రాజాం జిఎంఆర్ కేర్, జిఎంఆర్ ఫౌండేషన్,ఐటీలను సందర్శించి విద్యార్థులతో…
MLA GMR announced a donation of 20 lakh rupees for the construction of Vadakpalli Ram Temple వడక్పల్లి రామాలయం నిర్మాణానికి 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సాక్షిత : అమీన్పూర్ సంగారెడ్డి…
MLA GMR started the Nuttala medicine distribution program నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సాక్షిత : గొర్రెలు, మేకల కాపర్లు తప్పనిసరిగా జీవాలకు నట్టల మందులు వేయించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…