శాసనసభ్యులు జిఎంఆర్ దంపతులకు సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ ప్రత్యేక బహుమతి

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన వందమంది జర్నలిస్టులకు ఒకేసారి ఇళ్లపట్టాలను అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. అలాగే…

మసీదు నిర్మాణానికి 50 లక్షల రూపాయల భారీ విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

సాక్షిత అమీన్పూర్ : వాణి నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల విరాళంకుల మతాలకు అతీతంగా అన్ని ప్రార్థన దేవాలయాల అభివృద్ధికి, నూతన నిర్మాణాలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది.…

రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి అందచేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రూప శ్రీ కాలనీకి చెందిన గరాట రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.…

రైతన్నకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు సంబంధించిన 5 బర్రెలు ఇటీవల గ్రామ పరిధిలోని ఆసానికుంటలో కలుషిత జలాలు తాగి మృతి చెందాయి. కలుషిత జలాలకు కారణమైన పరిశ్రమల…

జిన్నారం శివాలయ నిర్మాణ స్థలం కోసం పటాన్చెరు ఎమ్మెల్యేలు జిఎంఆర్ ని కలిసిన జిన్నారం నాయకులు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మింప తలచిన శివాలయం నిర్మాణ స్థలం హెచ్ఎండిఏ కి కేటాయించారని ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసమే కేటాయింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కోరడం జరిగింది…

గ్రామ దేవతల ప్రతిష్టకు హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్

సాక్షిత : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం గ్రామంలో గత రెండు రోజుల నుండి బొడ్రాయి లింగమయ్య, ఊరడమ్మ, గాలి పోచమ్మ విగ్రహాల ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబీ ఉత్సవాలలో భాగంగా పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా…

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజాం జిఎంఆర్ ఐటిని సందర్శించారు

మాజీ భారతీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజాం జిఎంఆర్ ఐటిని సందర్శించారు ముందుగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నాయుడు స్వాగతం తెలిపారు అక్కడ నుండి నేరుగా రాజాం జిఎంఆర్ కేర్, జిఎంఆర్ ఫౌండేషన్,ఐటీలను సందర్శించి విద్యార్థులతో…

వడక్పల్లి రామాలయం నిర్మాణానికి 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే జిఎంఆర్

MLA GMR announced a donation of 20 lakh rupees for the construction of Vadakpalli Ram Temple వడక్పల్లి రామాలయం నిర్మాణానికి 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సాక్షిత : అమీన్పూర్ సంగారెడ్డి…

నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

MLA GMR started the Nuttala medicine distribution program నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సాక్షిత : గొర్రెలు, మేకల కాపర్లు తప్పనిసరిగా జీవాలకు నట్టల మందులు వేయించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

You cannot copy content of this page