జిన్నారం శివాలయ నిర్మాణ స్థలం కోసం పటాన్చెరు ఎమ్మెల్యేలు జిఎంఆర్ ని కలిసిన జిన్నారం నాయకులు

Spread the love

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మింప తలచిన శివాలయం నిర్మాణ స్థలం హెచ్ఎండిఏ కి కేటాయించారని ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసమే కేటాయింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కోరడం జరిగింది

జిన్నారం వాగుని ఆనుకొని ఉన్న స్థలాల్లో తమ పూర్వికులు నుండి హరిజనుల స్మశానం ఉందని ఆ స్థలాన్ని హెచ్ఎండిఏ వారికి కేటాయింపు జరిపిన స్థలం నుండి మినహాయించి హరిజనుల స్మశాన వాటిక కేటాయించాలని కోరారు

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం ఎంపీటీసీ వెంకటేశం గౌడ్ జిన్నారం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి జిన్నారం ఉపసర్పంచ్ నీలం సంజీవ వార్డు సభ్యులు గొర్ల శ్రీనివాస్ యాదవ్ శ్రీధర్ గౌడ్ మరియు పలువురు గ్రామస్తులు నాగులూరి పెంటయ్య మేదరి శంకరయ్య దానని సామయ్య వడ్ల రామ్మూర్తి లక్ష్మణ్ గుప్తా వడ్ల ఆనంద్ రాజు గౌడ్ మంద రమేష్ బండి మహేందర్ గౌడ్ గుర్రం ప్రభాకర్ వడ్ల నగేష్ డప్పు భాస్కర్ బుక్క శ్రీకాంత్ మంద పవన్

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page