బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు..మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని.. సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన…
సాక్షిత*పటాన్చెరు:గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం గణపతి గూడెం గ్రామంలో ఈనెల 25, 26 తేదీలలో నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి…
*పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభకు ఎన్నికైన స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని…
వేలాదిగా తరలివచ్చిన గులాబీ దండు కారు గుర్తుపై ఓటేస్తాం పటాన్చెరువు ప్రగతిని కొనసాగిస్తామంటూ నినాదాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం నుండి జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార…
మోహన్ రెడ్డి మరణం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర సంతాపంబి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు పటాన్చెరు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్నవరం మోహన్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…
సాక్షిత పటాన్చెరు : పటాన్చెరు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘంసంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ సంఘం పటాన్చెరు పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట పైన 15.51 కోట్ల రూపాయలతో నాలుగు మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్, పీజేఆర్ కాలనీ, మాధవపురి హిల్స్ కాలనీలో 5.88 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు…
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం పట్ల నేపాల్ దేశంలోని మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ పరామర్శించారు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు తన…
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన వందమంది జర్నలిస్టులకు ఒకేసారి ఇళ్లపట్టాలను అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. అలాగే…
సాక్షిత అమీన్పూర్ : వాణి నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల విరాళంకుల మతాలకు అతీతంగా అన్ని ప్రార్థన దేవాలయాల అభివృద్ధికి, నూతన నిర్మాణాలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది.…