జై జిఎంఆర్ నినాదాలతో దద్దరిల్లిన పటాన్చెరు

Spread the love

వేలాదిగా తరలివచ్చిన గులాబీ దండు

కారు గుర్తుపై ఓటేస్తాం పటాన్చెరువు ప్రగతిని కొనసాగిస్తామంటూ నినాదాలు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం నుండి జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రోడ్ షోలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి పటాన్చెరు ప్రగతిని కొనసాగించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

హాజరైన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, సపాన దేవ్, పార్టీ అధ్యక్షులు, తదితరులు.

Whatsapp Image 2023 11 28 At 2.08.17 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page