కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ళ. శివయ్య నామినేషన్ వేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు నియోజకవర్గ జై భీమ్ రావ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ఎంతో అటహాసంగా మొదటిగా ప్రార్థన మందిరంలో పార్టీ అభ్యర్థి…
హనుమాన్ జయంతి సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి జగద్గిరిగుట్ట, దేవేందర్ నగర్, శ్రీనివాస్ నగర్,ఎన్.టి.ఆర్ నగర్,ఐ.డి.పి.ఎల్ గుడెన్ మెట్ ,ద్వారకా నగర్,సుదర్శన్ రెడ్డి నగర్, పద్మా నగర్ లో ఆంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారిని దర్శించుకొని…
21వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి .డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కి మద్దతుగా తలపెట్టిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరు పాల్గొనాలని మనవి…. రూట్ మాప్…:-కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ నందు మొదలయి,వివేకానంద నగర్ డివిజన్,అల్విన్ కాలనీ…
మూడు రంగుల జెండా పట్టిన శేరిలింగంపల్లి మహిళ దళం..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .అనుములు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ మహిళ రివ్యూ మీటింగ…
కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం
కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. సాక్షిత : ప్రధాని నరేంద్ర మోడీ…
అయోధ్య శ్రీ బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో చింతల్, వాజ్పేయి నగర్, వైఎంఎస్ కాలనీ, వాసుల నిర్వహించిన దీపావళి సంబరాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్…
భారత రాజ్యాంగ రూపశిల్పి “డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ” 67 వ వర్థంతి సందర్భంగా. చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ఆ మహనీయునీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే…
పూలమాలలతో ఎమ్మెల్యేకు సన్మానం ఆలయాల్లో ప్రత్యేక పూజలు శేరిలింగంపల్లి లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుగనకు రాత్రింబవళ్లు కృషిచేసిన పార్టీ కార్యకర్తలు, ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు.. రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ…
వేలాదిగా తరలివచ్చిన గులాబీ దండు కారు గుర్తుపై ఓటేస్తాం పటాన్చెరువు ప్రగతిని కొనసాగిస్తామంటూ నినాదాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం నుండి జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార…
స్థానిక 15 వార్డులో పైడిమల్ల నర్సింగ్ , చంద్రయ్య , ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు నల్లాల ఓదెలు చేతుల మీదుగా కాంగ్రేస్ పార్టీ లో చేరడం జరిగింది.. వివేక్ వెంకటస్వామి…