జై శ్రీరామ్

Spread the love

హనుమాన్ జయంతి సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి జగద్గిరిగుట్ట, దేవేందర్ నగర్, శ్రీనివాస్ నగర్,ఎన్.టి.ఆర్ నగర్,ఐ.డి.పి.ఎల్ గుడెన్ మెట్ ,ద్వారకా నగర్,సుదర్శన్ రెడ్డి నగర్, పద్మా నగర్ లో ఆంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారిని దర్శించుకొని తదుపరి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో వెంకటేశ్వర రెడ్డి, వెంకట్ రెడ్డి, నార్లకంటి ప్రతాప్, సాయిలు, కూన శ్రావణ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,శ్రవణ్,దత్తు, శివ, శ్యామ్,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page