వడక్పల్లి రామాలయం నిర్మాణానికి 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love

MLA GMR announced a donation of 20 lakh rupees for the construction of Vadakpalli Ram Temple

వడక్పల్లి రామాలయం నిర్మాణానికి 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే జిఎంఆర్


సాక్షిత : అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని వడక్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన రామాలయం దేవాలయానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.

పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ 10 లక్షల రూపాయలు, గ్రామ సర్పంచ్ లలితా మల్లేష్ 10 లక్షల రూపాయలు, రియాల్టర్ సీసాల రాజు పది లక్షల రూపాయల విరాళాలు ప్రకటించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామాలయ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page