డైనింగ్ హాలుకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

మంచిర్యాల పట్టణంలో మైనారిటీ షాదీ ఖానాలో రూ.19 లక్షల నిధులతో డైనింగ్ హాలు భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య, స్థానిక…

జగద్గిరిగుట్టలో పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..

సోమయ్య నగర్లో 13 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు…. * రింగ్ బస్తి లో 12 లక్షల వ్యయంతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సీసాల…

జీడిమెట్ల జెడ్పి హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

పేద విద్యార్థులకు అండగా కూన కృష్ణ – మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కేకేఎం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా జీడిమెట్ల జెడ్పి హైస్కూల్ లో బీజేపీ…

జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యలు

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతనలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి,డిప్యూటీ కమీషనర్ సురేష్ మరియు అన్ని విభాగాల జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యల…

కొంపల్లి మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..

జయదర్శిని ఎనక్లేవ్ లో 20 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.. సాయికృప అపార్టుమెంట్స్ లో 10 లక్షల వ్యయంతో బి టి రోడ్డు పనులు మరియు 32 లక్షల వ్యయంతో డ్రైనేజీ పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవానికి…

నల్ల పోచమ్మ గుడి ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సుభాష్ నగర్ డివిజిన్ పరిధిలోని తెలుగు తల్లి నగర్లో నూతనంగా చేపడుతున్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక…

రూ.20 లక్షల నిధులతో సీసీ డ్రైనేజ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు – మన ప్రభుత్వం” నిధులతో సీసీ డ్రైనేజీల నిర్మాణం ..సంక్షేమం- అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు- మన…

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ మిథిలా నగర్లో సీసీ రోడ్, మంచినీటి ట్యాంక్, 2 పార్కుల నిర్మాణ పనులకు శంకుస్థాపన. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125గాజులరామారం డివిజన్ పరిధిలోని మిథిలా నగర్లోని ఈ రోజు ఎమ్మెల్యే…

సాయి నగర్ వెస్ట్ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో డ్రైనేజీ మరియు రోడ్ల పెండింగ్ వర్క్స్ ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ వెస్ట్ సాయి నగర్ లో పాదయాత్ర చేసి సమస్యలను…

రూ.15 లక్షల వ్యయంతో సి.సి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ క్రిష్ణ …

సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి గండిమైసమ్మ 8వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో నూతన సి.సి.రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్లు సాయి యాదవ్, మహేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన…

You cannot copy content of this page