Whatsapp Image 2023 10 17 At 1.58.52 Pm

ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యం

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి సంజీవిని లాంటిది-నగర మేయర్ డాక్టర్ శిరీష సాక్షిత* : ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యం అందించడమే జగనన్న లక్ష్యం, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి సంజీవిని లాంటిది అని మేయర్…
72b47ff1 A96f 4d65 86a1 910635e98bec

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్య వంతులు చేయడం మా లక్ష్యం -మేయర్ శిరీష

సాక్షిత : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం లక్ష్యంగా ఏర్పాటు చేసిన సురక్ష క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ…

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి చెక్కు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి చెక్కును అందజేసిన బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపల్ పరిధి మల్లంపేట్ కు చెందిన దూసకంటి కవిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.…

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అందులో భాగంగానే వై.యస్.ఆర్ పెన్షన్లు అందజేత

27వ డివిజన్ స్థానికుల లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు బుధవారం ఉదయం 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు నగర మేయర్ డాక్టర్ డాక్టర్ అందజేశారు.…

కువైట్ లో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

అన్నమయ్య జిల్లా:కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు గౌస్‌బాషా (35) అతని భార్య (30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. గౌస్‌బాషా రాజంపేట…

CMRF- చెక్కు ను బాధిత కుటుంబానికి అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కి చెందిన శ్రీమతి ఇమ్రాన్ బేగం గారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 30,000/- ముప్పై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన…

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వి. వేంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు రూ. 8,00,000/- ఎనిమిది లక్షల రూపాయలు అదేవిధంగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆర్…

ఇల్లు కూలిన నిరుపేద కుటుంబానికి 1లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందచేసిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పురాతన భవనాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. సాక్షిత : కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో నివాసం…

వనజీవి రామయ్య కుటుంబానికి పొంగులేటి పరామర్శ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య…

ఎస్ఐ కుటుంబానికి సిబ్బంది ఆర్థిక సాయం

సాక్షిత : * సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు చెక్కు అందజేతదుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బొక్క ప్రభాకర్ రెడ్డి జూన్ 8వ,2023న గుండెపోటు తో మరణించారు.2014 బ్యాచ్ కు…

You cannot copy content of this page