పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలి: టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్
పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ అన్నారు. గండిపేట్ మండలంలో వివిధ పాఠశాలలలో టిఆర్టిఎఫ్ క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ము లోకేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు…
ఈమె గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డి సి ఆర్ బి (DCRB) సమర్థవంతంగా విధులు నిర్వర్తించి న మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు, పలు పోలీస్ స్టేషన్లో చాలా నిజాయితీగా విధులు నిర్వర్తించడం ఆమె నైజం. తాజాగా కృష్ణలంక…
వికారాబాద్ జిల్లా మధుగుల్ చి ట్టంపల్లి కౌన్సిలర్ కే గోపాల్ మాట్లాడుతూ ఏ పార్టీలో ఉన్న ముదిరాజులు ఆ పార్టీకే చేయాలని
200 ఉన్న పెన్షన్ 2000 వేలు చేసి మళ్లీ గెలిస్తే 5000 పెన్షన్ అందిచబోయే BRS ప్రభుత్వంకే మరోసారి ఓటు వేసి గెలిపించండి.
వికారాబాద్ మండలం పరిధిలోని అత్త్వెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ . BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్…
పచ్చగా ఉన్న పల్లెల మధ్య చిచ్చుపెట్టొద్దని మాజీ మంత్రి నీ వంకర బుద్ది మా వికారాబాద్ ప్రజలకు తెలిసిపోయిందని నిన్ను చివరిసారిగా కూడా మీ ఇంటికి పంపించాబోతున్నారన్నారు. వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ మండలం “గొట్టిముక్ల” గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న,…
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామంలో నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నిరసనగా నరసింహస్వామి దేయలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, టిడిపి సీనియర్ నాయకులు మల్లికార్జున , రాష్ట్ర…
సాక్షిత : ఇద్దరు మంత్రులు చేయలేని పనులు ఎమ్మెల్యేగా మీ ఆనంద్ చేసిండుఆనంద్ ను గెలిపించి కానుకగా ఇవ్వండిత్రాగునీళ్లు ఇచ్చి సాగు నీరు అందిస్తున్న కెసిఆర్ పక్షాన మీరంతా ఉండాలితెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక…
ఫోటో లో ఉన్న ఈ అబ్బాయి పేరు వెంకీ వెంకటేష్ తల్లిదండ్రులు తిరుపతమ్మ అంజి ఒంగోలు అని చెప్తున్నాడు ఈ అబ్బాయి ప్రస్తుతం కురిచేడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఈ అబ్బాయి ఆచూకీ వారి తల్లిదండ్రులుకు తెలిసే వారకు మీకు…
ఆపద లో ఉన్న రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినకాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్ అన్న జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ప్రమాదవశత్తు గ్యాస్ సిలిండర్ పేలి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దుర్గమ్మ కుటుంబానికి మరియు, ప్రమాద వశత్తు…
తవనంపల్లి …చిత్తూరు జిల్లా. ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్ . నలుగురు మృతి ,మరోముగ్గురు పరిస్థితి విషమం. తవనం పల్లి మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన, వేలూరు నుంచి కిమ్స్ హాస్పిటల్ వస్తున్న అంబులెన్స్.…