ఆపద లో ఉన్న రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన

Spread the love

ఆపద లో ఉన్న రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన
కాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్ అన్న

  పటాన్ చెరువు నియోజవర్గం  

జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ప్రమాదవశత్తు గ్యాస్ సిలిండర్ పేలి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దుర్గమ్మ కుటుంబానికి మరియు, ప్రమాద వశత్తు గోపాల్ కలు జారీ పడి చేతు విరిగిపోయిన విషయoన్ని తెలుసుకున్న బహుజన నాయకుడు నీలం మధు ముదిరాజ్ రెండు కుటుంబాలకు 5000 ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం 10,000 పది వేల రూపాయల ఆర్థిక సాయం పంపించడం జరిగింది,
అట్టి డబ్బులను NMR యువసేన సీనియర్ నాయకుడు జుర్రు బిక్షపతి యాదవ్, బోగురూ సత్యనారాయణ ముదిరాజ్ చేతుల మీద ఇవ్వడం జరిగింది .


ఈ కార్యక్రమంలో NMR యువసేన ఉట్ల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పూజారి రాజు, విరబొయిన సాయి కుమార్ , పూజారి బిక్షపతి, వనం లక్ష్మయ్య యాదవ్ , జుర్రు శ్రీశైలం యాదవ్ , పూజారి శీను , కంచం బిక్షపతి , వీరబోయిన మురళి , బుషిగారి బిక్షపతి, బుషిగరి శ్రీశైలం సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ ఉట్ల సుంకర బోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page