దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితం

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు

47 యానాది కుటుంబాలకు 5వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేత

వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన లో తుఫాన్ భాదితులకు ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం…

ప్రతి పేద కుటుంబాలకు ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తున్నాం…

మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప సింగారం లో అంబర్ పెట్ , ఎల్.బి నగర్ నియోజకవర్గానికి సంబంధించి 1100 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ …ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ కాలేరు…

ఆపద లో ఉన్న రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన

ఆపద లో ఉన్న రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినకాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్ అన్న జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ప్రమాదవశత్తు గ్యాస్ సిలిండర్ పేలి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దుర్గమ్మ కుటుంబానికి మరియు, ప్రమాద వశత్తు…

నందమూరి, నారా కుటుంబాలకు సంఘీభావం తెలిపిన యువనేత డాక్టర్ కోడెల శివరాం.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నందమూరి, నారా కుటుంబాలకు సంఘీభావం తెలిపారు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం. తమ పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారని రాజమండ్రిలో…

రాష్ట్రంలోని పేద కుటుంబాలకు అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కె పి వివేకానంద్

రూ. 7,00,812 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డి పోచంపల్లి కి చెందిన 7 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ…

బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది..

బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది.. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న.. ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధిలోని పట్వారీ ఎంక్లవ్ వద్ద జాతీయ…

మంచి మనసున్నతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్

జిన్నారం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిన్నారం మండల కేంద్రంలో కోరబోయిన భాస్కర్. జంగంపేట గ్రామానికి చెందిన గడ్డమీద సుధాకర్. గడ్డమీద దేశమంత్ర రావు. దోమాడుగు శంకర్. కుటుంబాలు నివాసముంటున్న ఇల్లు కూలిపోవడంతో ఈ విషయాన్ని పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీ…

కొంపల్లి మున్సిపాలిటీ లోని ఉమామహేశ్వర కాలనీ, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం

సాక్షిత :కొంపల్లి మున్సిపాలిటీ లోని ఉమామహేశ్వర కాలనీ, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని మరియు అపర్ణ పామ్ గ్రూవ్, దూలపల్లి లలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన…

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి – కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు పట్టణంలోని బండ్లగూడ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ కి ఆక్సిడెంట్ జరిగిన విషయం బండ్లగూడ మాజీ సర్పంచ్ తెలియజేసిన వెంటనే వారికి ₹10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి, మార్చ్ కాలనీలోని మాధవి అబ్బాయి కాలేజీ ఫీజు కట్టడానికి…

You cannot copy content of this page