ప్రతి పేద కుటుంబాలకు ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తున్నాం…

Spread the love

మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప సింగారం లో అంబర్ పెట్ , ఎల్.బి నగర్ నియోజకవర్గానికి సంబంధించి 1100 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ …ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ కాలేరు వెంకటేష్ , జి.హెచ్.ఎం.సి అధికారులు తదితరులు పాల్గొన్నారు…

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కామెంట్స్…

దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తున్నాం…

హైదరాబాద్ నగరంలో ఒక లక్ష ఇండ్లు కట్టిండ్రు… నియోజకవర్గ వ్యాప్తంగా విడతల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తున్నాం..

ఇందులో వికలాంగుల ఉన్న వారికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది…

ఎక్కడ పైరవి కి తావి లేకుండా ప్రతి పేద కుటుంబాలకు ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తున్నాం…

సిఎం కెసిఆర్ ముందు చూపు జాగ్రత్తగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు….

అందరూ అనుకున్నట్టు గా ఎన్నికలు వస్తున్నాయి కదా అందుకే ఇండ్లు ఇస్తున్నారు అని అనుకుంటున్నారూ… ఇది పూర్తిగా అవాస్తవం ..ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది..

డబుల్ బెడ్ , గృహ లక్ష్మీ , బిసి బంధు , మైనారిటీ బంధు లాంటి గొప్ప పథకాలు తెచ్చి పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు….

ఎన్నికల సమయానికి అన్ని ఇండ్లు ఇచ్చేస్తాం..

Related Posts

You cannot copy content of this page