కొంపల్లి మున్సిపాలిటీ లోని ఉమామహేశ్వర కాలనీ, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం

Spread the love

సాక్షిత :కొంపల్లి మున్సిపాలిటీ లోని ఉమామహేశ్వర కాలనీ, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని మరియు అపర్ణ పామ్ గ్రూవ్, దూలపల్లి లలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ కొంపల్లి మున్సిపాలిటీ మేనేజర్ శ్రీనివాస్ కి వినతి పత్రం సమర్పించారు.


ఈ కార్యక్రమంలో బీజేపీ కొంపల్లి అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ రాజిరెడ్డి, నాయకులు జీవన్ రెడ్డి, శివాజీ రాజా, శంకర్ నాయక్, సరితా రావ్, వెంకటేష్, ఉమామహేశ్వర, అపర్ణ పామ్ గ్రూవ్ కాలనీ వాసులు, పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page