ఆయా గ్రామాల ప్రజల అవసరార్ధం సర్వీస్ రోడ్లు నిర్మించాలి. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, అమరావతి-నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ నిమిత్తం భూములు ఇచ్చే రైతులకు సరైన క్రమ పద్ధతిలో నష్టపరిహారం…
సాక్షిత :కొంపల్లి మున్సిపాలిటీ లోని ఉమామహేశ్వర కాలనీ, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని మరియు అపర్ణ పామ్ గ్రూవ్, దూలపల్లి లలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన…
సాక్షితహనుమకొండ జిల్లాపరకాల నియోజకవర్గం. : . గత సంవత్సరం కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని రైతువేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులకు చెక్కులు అందచేసిన పరకాల…
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి -డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏకధాటిగా రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను నష్ట పరిహారం…
పంటలను పరిశీలించి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
పెద్దపల్లి నియోజకవర్గం : రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు తెలంగాణ…
Dharnas should not be held on roads for compensation నష్టపరిహారం కోసం రహదారులపై ధర్నాలు రాస్తారొకలు చేయరాదు పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్ సాక్షిత పెద్దపల్లి బ్యూరో : పెద్దపల్లి జిల్లాలొ ప్రమాదంలో గాయపడిన లేదా చనిపోయిన బాధితుల…
The families of the deceased will be given Rs. 14 lakh compensation… MLA Dasari మృతుల కుటుంబాలకు రూ. 14 లక్షల నష్టపరిహారం… ఎమ్మెల్యే దాసరి *సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం* : రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని…